Header Banner

విమాన ప్రమాదం నర్సు మరణంతో తహసిల్దార్ సస్పెండ్! అసలు వీరిద్దరికి సంబంధం ఏమిటంటే?

  Sun Jun 15, 2025 09:30        Others

గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ విషాదంలో కేరళకు చెందిన ప్రభుత్వ నర్సు రంజితా గోపకుమారన్ నాయర్ ప్రాణాలు కోల్పోయారు. ఆమె విదేశాల్లో ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో బ్రిటన్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కుటుంబ బాధ్యతలు భుజాలపై వేసుకుని, తల్లి, ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడాలన్న సంకల్పంతో బ్రిటన్‌లో పనిచేయాలని నిర్ణయించుకుంది. తండ్రి మరణంతో ఒంటరిగా మిగిలిన తల్లిని ఇంటికి తీసుకువచ్చి చూసుకుంటూ, సొంత ఇల్లు నిర్మించాలని తపించిందీ నర్సు. కానీ జీవితం ముగిసిపోయింది.

 

ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!

 

 

ఈ విషాదానికి సంబంధించిన మరో కోణం ఇప్పుడు వివాదంగా మారింది. విమాన ప్రమాదంలో నర్సు మృతి చెందడం పై, కేరళకు చెందిన ఓ డిప్యూటీ తహసీల్దార్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు – ఆమెకు తగిన శాస్తే జరిగిందన్నట్లుగా ఉండటంతో పెద్ద దుమారం రేగింది. దీనిని గమనించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఆయన్ను పదవీ నుంచి సస్పెండ్ చేశారు. నర్సు కుటుంబం విషాదంలో మునిగిపోతే, మరోవైపు ఓ ప్రభుత్వ అధికారి యొక్క అనూహ్య వైఖరి తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది.

 

ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

 

 అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

 

కంటి చూపు బాగుండాలంటే..! ఈ ఫుడ్స్ తినాల్సిందే!

 

ఏపీ పాలిసెట్ 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల! ముఖ్య తేదీలివే!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నూతన నియామకాలు! ప్రభుత్వం జీవో జారీ!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

అమెరికాలో వలసదారులకు షాక్! ట్రంప్ సంచలన నిర్ణయం... నోటీసులు జారీ!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు గుడ్ న్యూస్! కేంద్రం గ్రీన్ సిగ్నల్! డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు జమ!

 

తిరుమల లడ్డు ప్రసాదంపై మళ్ళీ వివాదం! ఈసారి...

 

కరెంట్ బిల్లు ఫోన్లో కడుతున్నారా..ఇలా చేయకండి! ఒక క్లిక్ తో రూ.2 లక్షలు పోయాయి!

 

ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #PlaneCrashTragedy #NurseKilledInCrash #DeputyTahsildarSuspended #InsensitiveComment #RanjithaNair #KeralaTragedy #SocialMediaControversy #JobSuspension #ViralNewsIndia #AhmedabadPlaneCrash